1. దాదాపు రూ. 9,600 కోట్లకు విస్తరించిన భారత ఐటీ పరిశ్రమ ఈ సంవత్సరం 2.75 లక్షల మందికి ఉపాధి కల్పించ బోతుంది . అయినా , ఆటోమేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి , ఉద్యోగాలు తగ్గడానికి అవకాశం ఉంది . కాబట్టి ఇంజనీరింగ్ లో 90%, కమ్యుని కేషన్ నైపున్యాలలో మంచి పట్టు ఉన్నవారికి డోకా లేదు .
2. మోడీ పాలనకి మరో కితాబు ... 2015లో చైనా, అమెరికాలకు వచ్చిన విదేశీ నిధుల(FDI) కంటే, ఇండియాకు అధిక నిధులు వచ్చాయని 'ఎఫ్డీఐ ఇంటెలిజెన్స్' తన తాజా రిపోర్టులో వెల్లడించింది. చేపట్టిన ప్రాజెక్టుల సంఖ్యలో సైతం 8 శాతం పెరుగుదల నమోదైందని, మొత్తం 697 ప్రాజెక్టుల్లో 63 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 4.20 లక్షల కోట్లు) పెట్టుబడిగా వచ్చిందని తెలిపింది.
2. మోడీ పాలనకి మరో కితాబు ... 2015లో చైనా, అమెరికాలకు వచ్చిన విదేశీ నిధుల(FDI) కంటే, ఇండియాకు అధిక నిధులు వచ్చాయని 'ఎఫ్డీఐ ఇంటెలిజెన్స్' తన తాజా రిపోర్టులో వెల్లడించింది. చేపట్టిన ప్రాజెక్టుల సంఖ్యలో సైతం 8 శాతం పెరుగుదల నమోదైందని, మొత్తం 697 ప్రాజెక్టుల్లో 63 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 4.20 లక్షల కోట్లు) పెట్టుబడిగా వచ్చిందని తెలిపింది.
ప్రభుత్వాలు అవినీతిలో మునిగి కోట్ల సంపదను దేశం దాటించి , సంక్షేమ పధకాల పేరిట ప్రజల ను ముష్టి వారిని చేస్తూ ఉంటే , అభం శుభం తెలియని విద్యార్ధులు ,తెలిసీ తెలియని అజ్ఞానం తో కొందరు ఓటర్లు కులాల పేరిట ,రిజర్వేషన్ ల పేరిట ,దళిత దోపిడీ పేరిట సంఘాన్ని చీలిక పేలికలు చేస్తూ పెత్తందార్ల పంట పండిస్తున్నారు . మళ్ళీ మళ్ళీ దొంగ లకే తాళం అప్ప చెప్పుతున్నారు .