Search This Blog

Sunday 5 October 2014

సంక్షేమ పథకాల్లో అనర్హుల ఏరివేతకు బిగ్‌డేటా ఎనలిటిక్స్‌ పరిజ్ఞానం

అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని, అదే సమయంలో ఒక్క అనర్హుడికి కూడా ఇవ్వకూడదన్న లక్ష్యంతో సరి కొత్త టెక్నాలజీని వాడుకోవడానికి నడుం బిగించిన ఆంధ్ర ప్రభుత్వం . 
క్షే త్ర స్ధాయిలో సర్వే, ఆధార్‌ కార్డుతో అనుసంధానం,మిగతా శాఖలతో సరి పోల్చి వడపోత - ఇవన్నీ నిక్కచ్చిగా చేస్తూ  నిజంగా పేదవారా కాదా అన్నదానిపై  విశ్లేషణలు  చేయిస్తున్నారు. 
 పక్కా గృహాల మంజూరు,ఫించన్ లు ,రేషన్ బియ్యం ,ఉచిత ఆరోగ్య సేవలు,ఉచిత ఇళ్ళు -ఇలా ఎన్నో పధకాలు పక్క దారి పట్ట కుండా అవసర మైన అర్హులకు మాత్రమే అందే టట్లు చేయాలని చంద్రబాబు తపన . 
కొంత మంది తమకు 65 ఏళ్ల వయసు లేకపోయినా  పింఛన్లు తీసుకొంటున్నారు . 
అసలు ఈ భూమి మీద లేని సుమారు మూడున్నర లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్లుగా కాగితాలలో చూపించి కొంతమంది   బొక్కేస్తున్నారు . 

No comments:

Post a Comment