Search This Blog

Monday 28 July 2014

బంగారు తెలంగాణా గా మారడానికి సింగరేణి ఓ వరం .

1. సింగరేణి కాలరీస్‌కు చెందిన గనులలో మొత్తం 22,200 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అంచనా వేసింది. ఇందులో ఇప్పటివరకు 1,200 మిలియన్‌ టన్నుల  బొగ్గును మాత్రమే వెలికితీశారు. 
2. ఒక మిలియన్‌ టన్ను బొగ్గు నిల్వలు ఉన్న గని ఖరీదు సుమారు 10  కోట్ల రూపాయలు . అనగా సింగరేణిలో  ప్రస్తుతం ఉన్న 21 వేల మిలియన్‌ టన్నుల నిల్వల విలువ సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు .  ఇందులో కేంద్రం వాటా 49 శాతం. 

No comments:

Post a Comment