మనదేశం బంగారు దేశం
- మన దేశం లో వ్యక్తుల వద్ద కనీసం 20000 టన్నుల బంగారం కడ్డీల రూపం మరియు ఆభరణాల రూపం లో పోగు పది ఉంది .
- ఏటా 1000 టన్నుల బంగారం భారత దేశ వాసులు దిగుమతి చేసుకోవడం వలన 2 లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఖర్చు అవుతుంది . దీనిని ఎలా కంట్రోల్ చేయాలి ?
- దొంగచాటుగా వచ్చే బంగారం వలన జరుగుతున్న నష్టం ను ఎలా కంట్రోల్ చేయాలి ?
- సరైన హాల్ మార్కింగ్ వ్యవస్థ లేక పోవుట వలన ఆభరణాల ఎగుమతులు తగ్గి పోతున్నాయి .
- 3.5 కోట్ల మంది స్వర్ణ ఆభరణాల తయారీ మరియు అమ్మకపు రంగం లో ఉపాధి పొందుతున్నారు . వీటన్నింటికి విరుగుడే, కొత్త బడ్జెట్ లో ని కొన్ని అంశాలు

ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,
ReplyDeleteమహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవిచేసుకొంటున్నాము.
సాయి రామ్ సేవక బృందం,
తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*