Search This Blog

Tuesday 15 March 2016

Compare the prices of commodities between UPA &BJP Rule!

 ప్రభుత్వాలు అవినీతిలో మునిగి కోట్ల సంపదను దేశం దాటించి , సంక్షేమ పధకాల పేరిట ప్రజల ను  ముష్టి వారిని చేస్తూ ఉంటే , అభం శుభం తెలియని విద్యార్ధులు ,తెలిసీ తెలియని అజ్ఞానం తో కొందరు ఓటర్లు కులాల పేరిట ,రిజర్వేషన్ ల పేరిట ,దళిత దోపిడీ పేరిట సంఘాన్ని చీలిక పేలికలు చేస్తూ పెత్తందార్ల పంట పండిస్తున్నారు . మళ్ళీ మళ్ళీ  దొంగ లకే  తాళం అప్ప చెప్పుతున్నారు .
కాంగ్రెస్ ప్రభుత్వం తన దశాబ్ద పాలనలో సుమారు 50 లక్షల కోట్ల సంపదను దారి మళ్ళించి ,భారత దేశాన్ని కనీసల్ 25 ఏళ్ళు వెనక బడే టట్లు చేసింది .
మోడీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు కాలేదు ... అయినా ధరలు ఎంత తగ్గాయో గమ నిం చం డి ..
ఎంత సేపూ విదేశీ మీడియా వాళ్ళు చూపించే ఊక  దంపుడు  దేశ వ్యతిరేక దృశ్యాలను చూస్తూ నిమ్మకు నీరెత్తి నట్లు ఉదాసీనం గా ఉండటం మనం చేస్తున్న అత్యంత పెద్ద నేరం .... 

No comments:

Post a Comment