Search This Blog

Monday 2 May 2016

130 కోట్ల మంది జనాభాలో కేవలం 1% ప్రజలు ... అనగా కేవలం 1.5  కోట్ల మంది మాత్రమె ఆదాయపు పన్ను 
కడుతున్నారు . 
 కాగితాలలో ఏడాదికి 4లక్షల లోపు ఆదాయం చూపుతున్న వారు 25లక్షలు . 
అలాగే ,5 నుండి 10 లక్షల ఆదాయం చూపుతున్న వారు 25 లక్షలు . 
ఇంకో 2కోట్ల మంది పన్ను రిటర్నులను దాఖలు చేస్తున్నారు గానీ , వీరు ఒక్క పైసా కూడా పన్ను కట్టరు . 
ఆదాయపు పన్ను రూపేణా ప్రభుత్వానికి సుమారు 3లక్షల కోట్లు రాబడి వస్తుంది . 

No comments:

Post a Comment