Search This Blog

Friday 25 April 2014

క్షత్రియ లోకపు పిలుపు

రాబోయే పాలకులు పాలించే  5 ఏళ్ళు భారత దేశ  చరిత్రని తిరగ రాసే కాలం .

  • ముఖ్యం గా భారత సనాతన సంప్రదాయ పునరుద్దరణ ,
  • విదేశీ వ్యవహారాలలో అత్యంత చురుకైన పదునైన పధకాలు ,  రష్యా ,ఇజ్రాయేల్ ,శ్రీలంక,నేపాల్,ఇండోనేషియా  దేశాలతో సత్సంబంధాలు . పాకిస్తాన్,చైనాలకు దీటైన సమాధానం 
  • మానవ వనరులను అత్యంత ఎక్కువగా వినియోగించు కొనే పరిశ్రమలు దేశ వ్యాప్తం గా  నెలకొల్పడం , 
  • అంతరిక్ష జ్ఞానాన్ని ప్రజా బాహుళ్యానికి అందించే పరిశోధనలు , 
  • రెండో హరిత,క్షీర,నీలి విప్లవాలు , 
  • లింగ విచక్షణ ను రూపు మాపే కటిన చట్టాలు ,
  • యువత కి చేతి నిండా పని ,
  • రై తుకి మద్దతు పంట ధర , 
  • రక్షణ సామగ్రిని దేశ  వాళీగా తయారు చేసే ముమ్మర పరిశోధనలు . 
రాబోయే కాలమ్ లో  కాబోయే నాయకులకు , క్షత్రియ పరిషత్ లన్నీ నిస్వార్ధం గా వారి వంతు సహకారం అందించాలని ,బారత దేశ ఐక్యతని కాపాడుతూ ,సనాతన ధర్మ ధార అవిచ్చన్నం గా సాగడానికి అవిరళ కృషి సల్పాలని ప్రార్ధన . 

No comments:

Post a Comment