
This BLOG is dedicated exclusively to Andhra kshatriyas to strengthen the solidarity,tradition& morality of kshatriya community. it also promotes better human values and traditions. Please remember it’s not caste biased or caste based matter. Please contribute your positive suggestions & comments…
Search This Blog
Monday, 27 October 2014
Friday, 10 October 2014
అట్ల తద్ది నోము
అట్ల తద్ది -ఉయ్యాల పండుగనీ, గోరింటాకు పండుగనీ ,చంద్రోదయ ఉమావ్రతం' అనీ సంప్రదాయం చెబుతుంది .
స్త్రీలలో ఉండే కోరికలు -ముఖ్యం గా మంచి వీర్య వంతుడైన భర్త ,సత్సంతానం కోరుకొంటూ వారి చర్మానికి మంచి చేసే గోరింటాకు పెట్టు కొని , ఆరోగ్యానికి శుభ కర మైన బియ్యం పిండి ,మినప్పిండి కలిపి చే సే అట్ల నే చంద్ర కళా ధరుడైన శివ సమేత గౌరీ దేవికి నివేదన చేసి ,అలాగే కొంత మంది స్త్రీలకూ దాన మనే వాయనం ఇచ్చి ప్రసాదం స్వీకరిస్తారు .
స్త్రీలకు చెందిన హార్మోనుల పై - చంద్రుడు, కుజుడు , రాహు-కేతువు లు ప్రభావం చూపుతారు .
ఇడా -పింగళ నాడులలోని ప్రాణ శక్తి ప్రవాహాలు , స్త్రీ గర్భాశయ -అండ కోశాల' పై ప్రభావం చూపే పారా సింప థిటిక్ నరాలు ---- ఇవన్నీ సక్రమ బద్దం గా పనిచేయ డానికి సరైన పోషకాహారం ,ప్రశాంత మైన ఉల్లాసభరిత వాతా వరణం ఉండాలి .
పండుగలు ,వ్రతాలు చేయడం లో అంతరార్ధం ఇదే .
స్త్రీలలో ఉండే కోరికలు -ముఖ్యం గా మంచి వీర్య వంతుడైన భర్త ,సత్సంతానం కోరుకొంటూ వారి చర్మానికి మంచి చేసే గోరింటాకు పెట్టు కొని , ఆరోగ్యానికి శుభ కర మైన బియ్యం పిండి ,మినప్పిండి కలిపి చే సే అట్ల నే చంద్ర కళా ధరుడైన శివ సమేత గౌరీ దేవికి నివేదన చేసి ,అలాగే కొంత మంది స్త్రీలకూ దాన మనే వాయనం ఇచ్చి ప్రసాదం స్వీకరిస్తారు .
స్త్రీలకు చెందిన హార్మోనుల పై - చంద్రుడు, కుజుడు , రాహు-కేతువు లు ప్రభావం చూపుతారు .
ఇడా -పింగళ నాడులలోని ప్రాణ శక్తి ప్రవాహాలు , స్త్రీ గర్భాశయ -అండ కోశాల' పై ప్రభావం చూపే పారా సింప థిటిక్ నరాలు ---- ఇవన్నీ సక్రమ బద్దం గా పనిచేయ డానికి సరైన పోషకాహారం ,ప్రశాంత మైన ఉల్లాసభరిత వాతా వరణం ఉండాలి .
పండుగలు ,వ్రతాలు చేయడం లో అంతరార్ధం ఇదే .
Sunday, 5 October 2014
సంక్షేమ పథకాల్లో అనర్హుల ఏరివేతకు బిగ్డేటా ఎనలిటిక్స్ పరిజ్ఞానం
అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని, అదే సమయంలో ఒక్క అనర్హుడికి కూడా ఇవ్వకూడదన్న లక్ష్యంతో సరి కొత్త టెక్నాలజీని వాడుకోవడానికి నడుం బిగించిన ఆంధ్ర ప్రభుత్వం .
క్షే త్ర స్ధాయిలో సర్వే, ఆధార్ కార్డుతో అనుసంధానం,మిగతా శాఖలతో సరి పోల్చి వడపోత - ఇవన్నీ నిక్కచ్చిగా చేస్తూ నిజంగా పేదవారా కాదా అన్నదానిపై విశ్లేషణలు చేయిస్తున్నారు.
పక్కా గృహాల మంజూరు,ఫించన్ లు ,రేషన్ బియ్యం ,ఉచిత ఆరోగ్య సేవలు,ఉచిత ఇళ్ళు -ఇలా ఎన్నో పధకాలు పక్క దారి పట్ట కుండా అవసర మైన అర్హులకు మాత్రమే అందే టట్లు చేయాలని చంద్రబాబు తపన .
కొంత మంది తమకు 65 ఏళ్ల వయసు లేకపోయినా పింఛన్లు తీసుకొంటున్నారు .
అసలు ఈ భూమి మీద లేని సుమారు మూడున్నర లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్లుగా కాగితాలలో చూపించి కొంతమంది బొక్కేస్తున్నారు .
క్షే త్ర స్ధాయిలో సర్వే, ఆధార్ కార్డుతో అనుసంధానం,మిగతా శాఖలతో సరి పోల్చి వడపోత - ఇవన్నీ నిక్కచ్చిగా చేస్తూ నిజంగా పేదవారా కాదా అన్నదానిపై విశ్లేషణలు చేయిస్తున్నారు.
పక్కా గృహాల మంజూరు,ఫించన్ లు ,రేషన్ బియ్యం ,ఉచిత ఆరోగ్య సేవలు,ఉచిత ఇళ్ళు -ఇలా ఎన్నో పధకాలు పక్క దారి పట్ట కుండా అవసర మైన అర్హులకు మాత్రమే అందే టట్లు చేయాలని చంద్రబాబు తపన .
కొంత మంది తమకు 65 ఏళ్ల వయసు లేకపోయినా పింఛన్లు తీసుకొంటున్నారు .
అసలు ఈ భూమి మీద లేని సుమారు మూడున్నర లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్లుగా కాగితాలలో చూపించి కొంతమంది బొక్కేస్తున్నారు .
Friday, 19 September 2014
3 లక్షల తెలుగు దేశం పార్టీ కార్యకర్తల కు సువర్ణ అవ కాశం .
సుమారు 20000 గుళ్ళ కి , 200 మార్కెట్ యార్డ్ లకు కమిటీ సభ్యులు గా నామినేట్ అయ్యే అవకాశం
రావడం తో , తెలుగు దేశం పార్టీ కార్యకర్తల లో హుషారు వచ్చింది .
రావడం తో , తెలుగు దేశం పార్టీ కార్యకర్తల లో హుషారు వచ్చింది .
రాజధాని వార్తలు -2
కృష్ణా నదికి ఇరు వైపులా -అటు తాడేపల్లి నుండి అమరావతి వరకు ,ఇటు గొల్లపూడి నుండి ఇబ్రహీం పట్టణం వరకు - ప్రభుత్వ పరిపాలనా భవనాలు , ఉద్యోగుల , MLA,MLC ,మంత్రుల ల నివాసాలు వచ్చే అవకాశం ఉంది. డైరెక్టరేట్ ,కమీషన రేట్ , సెక్రటేరియట్ ,శాసన సభ ,కౌన్సిల్ ,రాజభవన్ ,అలాగే సుమారు 100 ప్రభుత్వ సంస్థల
ఆఫీసులు వస్తాయి . నిజానికి వీటన్నింటినీ కేవలం 1000 ఎకరాలలో మంచి పచ్చదనం తో బహుళ అంతస్థుల భవనాలతో ,సోలార్ శక్తితో ,మురికి శుద్ది ప్లాంట్ మ రియు శు ద్దీకరిమ్చిన జల వినియోగం మొదలగు స్మార్ట్ సాంకేతికత ను ఉప యోగించు కొని ప్లాన్ చేస్తే విజయవాడ ఒక మంచి మోడల్ రాజధానిగా వృద్ధి చెందుతుంది .
సుమారు 500 km బకింగ్ హామ్ కాలువని జల రవాణాకు అనుగుణం గా అభివృద్ధి చేస్తే అత్యంత చౌక లో సరకులను కాకినాడ నుండి విల్లుపురం వరకు రవాణా చేసుకో వచ్చు .

ఆఫీసులు వస్తాయి . నిజానికి వీటన్నింటినీ కేవలం 1000 ఎకరాలలో మంచి పచ్చదనం తో బహుళ అంతస్థుల భవనాలతో ,సోలార్ శక్తితో ,మురికి శుద్ది ప్లాంట్ మ రియు శు ద్దీకరిమ్చిన జల వినియోగం మొదలగు స్మార్ట్ సాంకేతికత ను ఉప యోగించు కొని ప్లాన్ చేస్తే విజయవాడ ఒక మంచి మోడల్ రాజధానిగా వృద్ధి చెందుతుంది .
సుమారు 500 km బకింగ్ హామ్ కాలువని జల రవాణాకు అనుగుణం గా అభివృద్ధి చేస్తే అత్యంత చౌక లో సరకులను కాకినాడ నుండి విల్లుపురం వరకు రవాణా చేసుకో వచ్చు .

తల్లి తెలంగాణా కూడా భరత మాత బిడ్డే

ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో 20 లక్షల కుటుంబాలు ,75 లక్షల జనాభా ఉన్నారు .
శ్రీ కే .సి . ఆర్ . గారు ఆంద్ర సెట్లర్స్ పట్ల వివక్ష, ఆంధ్ర పెట్టుబడి దారుల పట్ల వైముఖ్యం ,
అలాగే దేశ రాజ్యాంగం పట్ల హేళన , అలుసు -- ఇలాగే కొ న సాగిస్తే హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం గానో లేదా ప్రత్యేక రాష్ట్రం గానో మార్చమని హైదరాబాద్ వాస్తవ్యులందరూ ముక్త కంటం తో గళం విప్పే రోజు అతిత్వరలో నే వస్తుంది .
తెలంగాణా ప్రజలందరూ మేల్కొని తమ నాయకులను అదుపులో పెట్టు కోవలసిన అవసరం చాలా ఉంది .
మనం భారతీయులమని,మన ఫెడరల్ వ్యవస్థ లో జెండాని , రాజ్యాంగా న్ని గౌర వించాలని మరిచి పోతే అంత కన్నా దౌర్భాగ్యం ఉండదు .
నిజాం నవాబులు దేవుళ్ళని , రజాకర్ల వలనే తెలంగాణా అభివృద్ధి చెందిందని ,
తెలంగాణా పోరాటం ఎంత సబబో కాశ్మీర్ పోరాటం అంతే సబబని --- డంకా వాయించి చెబుతున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తి నట్లు గా మిన్న కుండటం చాలా ప్రమాదకరం .
దేశానికి ,ప్రపంచానికి తప్పుడు సంకేతాలు వెళ్ళకుండా అదుపు చేయ వలసిన బాధ్యత కేంద్రానిదే .
Wednesday, 3 September 2014
తస్మాత్ జాగ్రత్త
అందరూ ఉహిస్తు న్నట్లు విజయవాడ ప్రాంతం హైదరాబాద్ లాగా భూమికి సమాంతరం గా వ్యాపించదు .
ఎందు కంటే కొత్తగా భారీ పరిశ్రమలు వచ్చే అవకాశం లేదు .
నదీ తీరానికి ఎదురుగా ప్రభుత్వ భూము లున్న చోట ,బహుళ అంతస్తుల ప్రభుత్వ పరిపాలనా భవనాలు,
రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు ఇళ్ళు ,కొన్ని విద్య, విద్యాలయాలు వస్తాయి .
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం గా అభివృద్ధి చెందా లంటే డబ్బు ఒక్కటే సరిపోదు ,
సరిపడా ప్రయాణికుల డిమాండ్ ఉండాలి .
అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఉన్నప్పుడే అది సాధ్య పడుతుంది .
అటు రాయల సీమ,ఇటు విశాఖ ప్రాంతాలు ఉద్యోగ కల్పనలో ,పరిశ్రమల స్థాపనలో దూసుకు పోతాయి .
ముఖ్యం గా ఐ. టి .,ఫార్మా ,సినీ పరిశ్రమలు విశాఖ లోనూ ; హార్డ్ వేర్ ,సాఫ్ట్ వేర్ ,ఇతర భారీ పరిశ్రమలన్నీ బంగలొర్ కి ,మద్రాస్ కి దగ్గరున్న అనంతపురం , చిత్తూర్ ,తిరుపతి,కర్నూల్ ప్రాంతాలలో స్థా పించే అవకాశాలు హెచ్చు గా ఉన్నాయి .
విజయవాడ ,గుంటూరు ప్రాంతాలు కేవలం పరిపా లనా విభాగాల కే పరిమితమవుతుంది . అంటే నివాస స్థలాలకు డిమాండ్ పెరుగుతుంది . సుమారు 10వేల మంది ఉద్యోగులు కొత్తగా రాజధానికి వస్తారు ,కాబట్టి అపార్ట్మెంట్ ల కు అద్దెలు పెరుగుతాయి .
ఏది ఏమైనా ,హైదరాబాద్ మాదిరి వత్తిడి ఉండదు .
అనవసర మైన స్పెక్యు లేషన్ తో దళారులు రియల్ ఎస్టేట్ బుడగ ని అమాంతం గా
పెంచు కొంటూ పో తున్నారు .
విజయవాడ కి 20 కిలోమీటర్ ల దూరం లో ఎకరా భూమి సుమారు
6 నుండి 10 కోట్లకి పెంచి చెబుతున్నారు . అంటే ,గజం 25000/-లెక్కన
అమ్ముదామని చూస్తున్నారు .
ఇలాగే ప్రజలు వ్యవహరిస్తే ,ఇప్పుడు భూములపై పెట్టుబడి పెట్టే వాళ్ళు నిండా మునుగుతారు .
ఎందు కంటే కొత్తగా భారీ పరిశ్రమలు వచ్చే అవకాశం లేదు .
నదీ తీరానికి ఎదురుగా ప్రభుత్వ భూము లున్న చోట ,బహుళ అంతస్తుల ప్రభుత్వ పరిపాలనా భవనాలు,
రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు ఇళ్ళు ,కొన్ని విద్య, విద్యాలయాలు వస్తాయి .
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం గా అభివృద్ధి చెందా లంటే డబ్బు ఒక్కటే సరిపోదు ,
సరిపడా ప్రయాణికుల డిమాండ్ ఉండాలి .
అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఉన్నప్పుడే అది సాధ్య పడుతుంది .
అటు రాయల సీమ,ఇటు విశాఖ ప్రాంతాలు ఉద్యోగ కల్పనలో ,పరిశ్రమల స్థాపనలో దూసుకు పోతాయి .
ముఖ్యం గా ఐ. టి .,ఫార్మా ,సినీ పరిశ్రమలు విశాఖ లోనూ ; హార్డ్ వేర్ ,సాఫ్ట్ వేర్ ,ఇతర భారీ పరిశ్రమలన్నీ బంగలొర్ కి ,మద్రాస్ కి దగ్గరున్న అనంతపురం , చిత్తూర్ ,తిరుపతి,కర్నూల్ ప్రాంతాలలో స్థా పించే అవకాశాలు హెచ్చు గా ఉన్నాయి .
విజయవాడ ,గుంటూరు ప్రాంతాలు కేవలం పరిపా లనా విభాగాల కే పరిమితమవుతుంది . అంటే నివాస స్థలాలకు డిమాండ్ పెరుగుతుంది . సుమారు 10వేల మంది ఉద్యోగులు కొత్తగా రాజధానికి వస్తారు ,కాబట్టి అపార్ట్మెంట్ ల కు అద్దెలు పెరుగుతాయి .
ఏది ఏమైనా ,హైదరాబాద్ మాదిరి వత్తిడి ఉండదు .
అనవసర మైన స్పెక్యు లేషన్ తో దళారులు రియల్ ఎస్టేట్ బుడగ ని అమాంతం గా
పెంచు కొంటూ పో తున్నారు .
విజయవాడ కి 20 కిలోమీటర్ ల దూరం లో ఎకరా భూమి సుమారు
6 నుండి 10 కోట్లకి పెంచి చెబుతున్నారు . అంటే ,గజం 25000/-లెక్కన
అమ్ముదామని చూస్తున్నారు .
ఇలాగే ప్రజలు వ్యవహరిస్తే ,ఇప్పుడు భూములపై పెట్టుబడి పెట్టే వాళ్ళు నిండా మునుగుతారు .
Subscribe to:
Posts (Atom)