Search This Blog

Friday 8 November 2013

భారత దేశం హిందువులదే కాదు అందరిదీ ...

జనాభా లెక్కలు  పక్కన పెట్టి ,వాస్తవ ఇండియా ముఖ చిత్రం పరిశీలిస్తే , భారతీయులలో  70 శాతం మాత్ర మే హిందూ  మతాన్ని , 18 శాతం (23 కోట్లు )ముస్లిం మతాన్ని , 10శాతం (13కోట్లు) క్రీస్తు మతాన్ని , 2శాతం ఇతర మతాలను ఆచరిస్తున్నారు .
రా బోయే 30 ఏళ్ళలో హిందువులు బలహీన వర్గాలుగా మారినా ఆశ్చర్య పడ క్కర లేదు . ఇప్పటికే 7 రాష్ట్రాలలో హిందువులు బలహీన వర్గా ల జాబితా లో ఉన్నారు .
ముస్లింల  లో మూడు వంతులు  సున్నీలు  (70శాతం ) . వీరిలో బరేల్వి తెగ (సూఫీ శాఖ) వారు ఎక్కువ ఉన్నారు.

No comments:

Post a Comment