Search This Blog

Tuesday 22 January 2013

మన మధ్య నీటి యుద్దాలు వద్దు.

మొత్తం లభ్య మయ్యె  2100 T.M.C. కృష్ణా నదీ జలాల లో మన రాష్ట్ర వాటా 800 T.M.C.
 ఈ  కాస్త నీటి కోసం మహారాష్ట్ర ,కర్ణాటక రాష్ట్రాల తో నిత్యం గొడవ పడుతూ నే ఉన్నాం . బాబ్లి డాం వలన గోదావరి  ,ఆలమట్టి డాం వల్ల  మన నాగార్జున సాగర్ ఎంత గా ఎండి పోయిందో అందరికీ తెలుసు .

మూడు రాష్ట్రాలలో 1400 km. ప్రవాహం ఉన్న  కృష్ణా నది  యొక్క 2.5 లక్షల చదరపు కిలోమీటర్ల పరీవాహక ప్రాంతం అంతా  సమతలం గా ఉండదు .
3000 MW  విద్యుత్ శక్తి  కృష్ణా నీటి పై కట్టిన పవర్ ప్రాజక్ట్ ల ద్వారా వస్తుంది .
26 చిన్నా పెద్దా ఆనకట్టలు లు 14000 TMC నీటిని నిల్వ చేస్తున్నాయి .

 కృష్ణా డెల్టా కి 182 T.M.C. జలాలు కేటాయించారు .ఎందుకంటే కోస్తాలో నీటి వాలుకి తగ్గ విధం గా పొలాలు ఉంటాయి the irrigation potential created in coastal Andhra is comparatively greater than that in other regions because of early efforts by British rulers and the advantage of gravity. 

కృష్ణ నీటిని సీమాంధ్ర వారు ఎక్కువ వాడేసు కొంటున్నారు  అని తెలంగాణ వాదులు అబద్దపు ప్రచారం చేస్తూ ,ఈ  క్రింది లెక్కలను ఉదాహరణ గా చూపుతున్నారు . కానీ కేచ్మెంట్ ఏరియా  ని బట్టి జల పంపకాలు ఉండవు అని బచావత్ కమిటీ తేల్చి చెప్పింది .
Regioncatchmentcultivable landirrigated Area
Andhra
31.5%
62.5%
76.72%
Telangana
68.5%
37.5%
24%

Maharashtra and Karnataka pleaded before the tribunal to allocate the river waters according to the proportions of catchment area, drainage contribution, population, culturable areas, etc, in the three states. The tribunal rejected this demand.
పరీవాహక వైశాల్యం ,జనాభా , ప్రవాహపు వైశాల్యం  ప్రాతిపదికన, నీటి పంపకాలు జరగరాదు -అని బచావత్ కమిటీ తేల్చి చెప్పింది .

గోదావరి  నదీ జలాలు :There are five riparian states in the Godavari basin, namely Maharashtra, Chhattisgarh, Karnataka, Orissa and Andhra Pradesh.The bulk of the contribution to the Godavari is from the Pranahita, Indravati and Sabari tributaries.

మొత్తం లభ్య మయ్యె 3200 T.M.C. గోదావరి  నదీ జలాల లో మన రాష్ట్ర వాటా 1480 T.M.C.
తెలంగాణా లో గోదావరి నదీ ప్రవాహం లోయలో సాగుతుంటే  , పొలాలన్నీ ఎంతో  ఎత్తు లో ఉండటం వలన  సాగుబడి కష్టం .As a major part of the cultivable area in Telangana is situated at an elevation of 100-600 m above mean sea level, any reservoir will serve only a limited ayacut under gravity flow. To serve large tracts in Telangana, water is to be lifted to a considerable height.

దీనికొక్కటే మార్గం జలయజ్ఞం లో ప్రతిపాదించిన పెద్ద,చిన్నా ప్రాజెక్ట్ లన్నింటినీ పూర్తీ చేయాలి .
దాని కోస మైనా రాష్ట్రం సమైఖ్యం గా ఉండాలి .
Jalayagnam will bring 139.51 lakh acres under irrigation at a cost of Rs 1,07,871 crore in Telangana, 123.01 lakh acres (Rs 44,465 crore) in Coastal Andhra, and 52.52 lakh acres (Rs 2,637 crore) in Rayalaseema.it is advisable and desirable to complete all the balance works in a united state, or else it would be difficult for each of the future individual states to complete such projects with large outlays.


కోస్తా లో ఎకరా భూమికి సాగు నీరు అందించ దానికి లక్ష ఖర్చు ఐతే , అదే తెలంగాణా లో 3 లక్షలు కావాలి .అంతే కాదు ఎత్తిపోతల పధకాలకు నిరంతరం కరెంటు ఖర్చు ఉంటుంది .

తెలంగాణా కి భూగర్భ ఖనిజ సంపద ,కోస్తాకి డెల్టా , సాగర తీరం , సీమకి ఇనుము  గనులు సహజ సంపదలు .
వీటన్నింటి నీ కల బోసుకొని అభివృద్ధి దిశ గా సాగాలి . అంతే గానీ ,విడిపోతే నీటి యుద్దాలు ,సరిహద్దు తగాదాల వలన సామాన్య మానవుడు తీవ్రం గా నష్ట పోతాడు .పెద్ద ఆనకట్టలు కట్ట లేము .  లోక్  సభ సభ్యులు , తక్కువ మంది  ఉండటం వలన  , కేంద్రం నుం డి  ఏ పనీ సాధించ లేరు .

తెలంగాణా సస్య శామలమ్ కావాలి .ప్రజలు బాగా చదవాలి.
  అప్పుడు .ప్రపంచీకరణ కాలం లో ఎక్కడైనా ఉద్యోగాలు పొంద వచ్చు . 
రాష్ట్రం చిన్నదైతే సరిపోదు . మంచి దార్సినికులు నాయకులు గా ఉండాలి . ప్రజలు విలువలతో కూడిన విద్యా వంతులై సదా జాగా రూకులై ఉండాలి . అప్పుడు రాష్ట్రం చిన్న దైనా ,పెద్ద దైనా అభివృద్ధి చెందుతుంది .
తెలంగాణాయే కాదు, నేటి పరిస్థితులలో ఏ  రాష్ట్రమూ ముక్కలు కాకూడదు .
రాష్ట్రం చిన్న దైతే, ఆ ప్రభుత్వం బలహీన మవుతుంది .బలహీన ప్రభుత్వాలు ప్రజలను పాలించ  లేక అరాచకానికి దారి తీస్తాయి .

No comments:

Post a Comment