Search This Blog

Sunday 6 January 2013

హిందూ వుల ఆవేదన

మానవులంతా ఒక్కటే ! నిజమేనా ?
మతాలన్నీ ఒక్కటే చెబుతాయి ! నిజమా ?
భారతీయులంతా ఒక్కటే ! ఇదీ నిజమేనా ?
మతం పేరుతో ,కులం పేరుతో ,జనాభా ప్రాతిపదిక (మైనారిటీ )పేరిట ,దేశాన్ని చీల్చి చెండా డుతుం ది ఎవరు ?

ముస్లిం లకు 60 సొంత దేశాలున్నాయి . క్రైస్తవులకు   150 సొంత దేశాలున్నాయి .  అలాగే భౌద్దులకు 20  సొంత దేశాలున్నాయి .
100 కోట్ల హిందువుల కు తమ సొంత దేశం ఒక్కటైనా  ఉందా ?
ప్రపంచం లో 15 శాతం మందికి ఎలాంటి మతమూ  లేదు .
ప్రపంచ జనాభా లో 32 శాతం క్రీస్తు మతాన్ని (157 దేశాలు ) , 25 శాతం ముస్లిం మతాన్ని( 50 దేశాలు  ) , 15 శాతం హిందూ మతాన్ని   ( 2 దేశాలు  )నమ్ముతున్నారు .
ఆశ్చర్యం ఏమిటంటే ,చైనా లో ,జపాన్ లో సగం జనాభా ఏ మతాన్నీ నమ్మటం లేదు .
ప్రతి మతానికి తమ సొంత దేశం ఉండాలా ?
అక్కర లేదు .  ఎందు కంటే  తమ సొంత దేశమని చెప్పుకోక పోయినా ముస్లిమ్స్ దేశాలలో లేని సౌకర్యాలు ,సంక్షేమ కార్య క్రమాలు ,రాజ్యంగా బద్ద   మైన రాయితీలు ముస్లిమ్స్  కి ఒక్క భారత దేశం లో మాత్రమే లభిస్తున్నాయి .
ఎంత ఉదార దేశం ! ఎంత సెక్యులర్ దేశం !
కానీ  కొన్ని విషయాలు పరిశీలిస్తే  భారత దేశం నిజమైన సెక్యులర్ దేశం అని చెప్పు కోవటానికి సిగ్గు పడ  వలసి వస్తుంది .
సెక్యులర్ అంటే అన్ని మతాలను ఎలాంటి వివక్ష లేకుండా సమానంగా ఆదరించాలి . అసలు మతం పేరు ఎక్కడా ఎత్తకూడదు . మత  ప్రాతి పధిక అనేది ఏ  విషయం లో కూడా ఉండరాదు .
సహాయం చేయాలీ అనుకొంటే ఆర్ధిక అసమానత లను   ప్రాతి పధిక గా తీసు కోవాలి .
తీర్ధ యాత్రలకు (హాజ్ ,మక్కా ) ఉచితంగా డబ్బులు ఒక్క ముస్లిమ్స్ కి ఇస్తారు . హిందువులకు మాత్రం  మరింతగా శిస్తులు వసూల్ చేస్తారు .
మదరసాలకు ,మసీదులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుంది .
కానీ,హిందూ గుళ్ల ఆస్తులను ,ఆదాయాలను  లా క్కొం టుంది .
అందరికీ సమాన హక్కులు ,భాద్యతలు  ఉండాలి . కానీ మన భారత దేశంలో సరి సమాన పౌర చట్టం లేదు .
భాద్యతలు సమానంగా  లేక పోవుట వలన మతాల మధ్య సమ తుల్యత పోతుంది .
జనాభా పెరుగుదల అరి కట్టే విషయం లో కొన్ని మతాలకు మినా హాయింపు ఇచ్చి మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా  ఉన్న మన  ప్రభుత్వ విధానాలు మరే దేశం లో లేవు .

కానీ మన దేశం గోప్పతనమనాలో లేక మత అసమానత అనాలో ,క్రింది విషయాలు చూడండి .
ముస్లిమ్స్ జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు ముస్లిం పార్టీలే అధికారం చలా యిస్తాయి .
అలాగే  హిందూ మతస్తులు ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు కూడ  ముస్లిం పార్టీలే అధికారం చలా యిస్తాయి .
కానీ ముస్లిం మెజారిటీ ఉన్న ఏ  రాష్ట్రానికీ , హిందూ మతస్తులు  ఎన్నడూ ముఖ్య మంత్రి కాలేదు
ఇలాంటి పర మత  సహనం ఏ  ఇతర అన్య మత  దేశంలో లేదు .
మజీదులకు హిందూ మత  స్తుడు  ఎప్పుడూ ట్రస్ట్ చైర్మన్ కాక పోయినా ,గుళ్ళకు మాత్రం ముస్లిం ట్రస్ట్ చైర్మన్ అయ్యే అవకాశం ఒక్క భారత దేశం లోనే సాధ్యం .
మన దేశం లోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందూ జనాభా ఎదుగుదల తగ్గుతుంది ,
కానీ,ముస్లిం జనాభా గత 50 ఏ ళ్ళలో 40 % పెరిగింది .
అన్య మత దేశాలైన పాకిస్తాన్ ,బంగ్లా లలో హిందూ జనాభా పూర్తిగా తగ్గి పోయింది .

అలాగని అన్య మత దేశాలతో మన భారత
దేశాన్ని పోల్చటం సరి కాదు .
భారత దేశం  నిజమైన సెక్యులర్ దేశం గా ఉండాలి .
అన్ని మతాలకు సరి సమాన ఆదరణ ఉండాలి . మత  ప్రాతి పధిక మనుషులను చీల్చ కూడదు . అన్ని మతాల వారు కలిసి మెలిసి సోదర భావంతో ఉండే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలి . ఓట్ల కోసం మైనారిటీలకు ,నిమ్న కులాలకు తాయిలాలు ఎర  వేసి కుల మతాల పరంగా సమాజాన్ని చీల్చి వర్గ పోరాటాలను ప్రోత్స హించ కూడదు .
ఆర్ధిక స్థితి ని కొలతగా తీసుకొని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి.
పేదవాడు , ఏ మతానికి కులానికి చెందినా రాయితీలు ఇవ్వాలి .
ఇది అత్యధిక  హిందూ వుల ఆవేదన 

No comments:

Post a Comment