Search This Blog

Sunday 23 February 2014

కాంగ్రెస్ ని తరిమి కొట్టండి .

సీమాంధ్ర నాయకులు పూర్తిగా మారాలి. అంటే ప్రజలు, పనిచేసే కొత్త యువ నాయకులను రాబోయే ఎన్నికలలో పార్టీలకు అతీతం గా గెలిపించాలి . ఇప్పటికే పెండింగ్ లో ఉన్న అనేక భారీ ప్రాజక్ట్ లను యుద్ద ప్రాతి పాదిక పై పూర్తి  చేయాలి .
రాష్ట్ర విభజన కి కారణ మైన రాజకీయ నాయకులు  ముఖ్యం గా అవినీతితో మకిలి పట్టిన కాంగ్రెస్స్  MP &MLA లను సమాజ బహిష్కరణ చేసి చిత్తు చిత్తూ గా ఓడిమ్చకపోతే తెలుగు వారి కర్మని దేవుడు కూడా బాగు చేయలేడు .


No comments:

Post a Comment