Search This Blog

Tuesday 6 May 2014

లేవండి . మనలోని ప్రేమ జ్యోతిని జ్ఞానం తో వెలిగిద్దాం

ప్రస్థాన త్రయా లైన భగవద్గీత ,ఉపనిషత్ లు ,బ్రహ్మ సూత్రాలు ;
పంచ సంప్రదాయ భాష్య కారులు - మధ్వాచార్య ,రామానుజాచార్య ,వల్లభాచార్య ,నింబార్క ,శంకరాచార్యులు - నుడివిన పూర్ణ ప్రజ్ఞ భాష్యం ,శ్రీ భాష్యం,సర్వజ్ఞ భాష్యం,పారిజాత సౌరభ భాష్యం,శరీరక భాష్యం---- ఇవన్నీ భగవంతుడు   అనగా  సంపూర్ణ ప్రజ్ఞ - అని చెబుతూ జీవుడికి ,దేవుడికి మధ్యన ఉండీ లేనట్లు ఉన్న  సన్నటి గీత పైనే విబేదిస్తారు .
మనిషి ఎలా తి రగనియ్యి . అరిషద్వార్గాలతో ఎంతగా కు త కుత లాడనియ్యి . మరింతగా బ్రష్టు పట్టి పోనియ్ .
కాని చివరకు -రోజులు,ఏళ్ళు .యుగాలు- గడిచినాక అయినా -ఆ మనిషిలో -ఆ జీవిలో , ఉన్న ప్రేమైక దైవ స్వరూపాన్ని ఆవిష్క రించు కోక తప్పదు .
pure love of god is eternally situated in every one's heart and it only needs to be awakened!

No comments:

Post a Comment